BRS Leaders

Tweet Pint it Share   హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నేతల (BRS Leaders) పై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాలపై ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని శేఖర్ రెడ్డి నివాసంలోContinue Reading

makthal EXmla

Tweet Pint it Share మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం తెల్లవారుజామున దరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందారు. దయాకర్ రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కొత్తకోట దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురం గ్రామం. ఆయన మూడు సార్లు టీడీపీContinue Reading

Illegal sales of scanning machines

Tweet Pint it Share ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు వరంగల్: ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా లింగానిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేయూసి, దామెర పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరి నుంచి సూమారు రూ.25 లక్షల విలువగల 6 పోర్టబుల్, 12 ఫిక్సిడ్ స్కానింగ్ యంత్రాలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్Continue Reading

Inspector dayakar suspension

Tweet Pint it Share  ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్ రంగనాథ్ హన్మకొండ(ప్రజా సర్కార్): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. భూ వివాదంలో కేసు నమోదు చేయకుండా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకపోగా బాధితులను పలుమార్లు పోలీస్ స్టేషన్ స్టేషన్ కు తిప్పిస్తున్నారనే ఆరోపణలపై కేయూసీ ఇన్ స్పెక్టర్ దయాకర్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ సస్పెండ్ చేశారు. ఈమేరకుContinue Reading

dgp-anjanikumar-announces-promotion

Tweet Pint it Share ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ అంజనీకుమార్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 18 మంది అదనపు ఎస్పీ ర్యాంకు అధికారులను ఎస్పీ (నాన్‌ క్యాడర్) స్థాయికి, 37 మంది డీఎస్పీ ర్యాంకు అధికారులకు అదనపు ఎస్పీ (నాన్ క్యాడర్) స్థాయికి తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతి కల్పించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని అంజనీContinue Reading

Tweet Pint it Share రూ.2కోట్ల విలువైన నకిలీ విత్తనాల స్వాధీనం వరంగల్: వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన 15 మంది నిందితులను టాస్క్ ఫోర్సు, మడికొండ, ఏనుమాములు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులతో క లిసి అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి రూ.2కోట్ల 11లక్షల విలువైన నకిలీ విత్తనాలు.. ఏడు టన్నుల విడి విత్తనాలు,Continue Reading

Odisha Train Tragedy

Tweet Pint it Share చివరికి భార్యపై కేసు పెట్టిన భర్త భువనేశ్వర్: బాలాసోర్ రైలు ప్రమాదంలో చనిపోయివారికోసం ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఓ మహిళ.. వింత నాటకాలు ఆడింది. ఏకంగా రైలు ప్రమాదంలో తన భర్త మరణించాడంటూ ప్రభుత్వానికి నివేదించి చివరకు చిక్కుల్లో పడింది. కటక్ జిల్లాలోని మణిబండకు చెందిన గీతాంజలి దత్తా జూన్ 2న జరిగిన ప్రమాదంలో తన భర్త బిజయ్ దత్తా చనిపోయాడని, ఒకContinue Reading

bridge collapses in bihar

Tweet Pint it Share బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఆదివారం కూలిపోయింది, ఈ సంఘటనపై విచారణ ప్రారంభించాలని భవన నిర్మాణ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని అధికారి తెలిపారు. భాగల్‌పూర్‌ను ఖగారియా జిల్లాలతో కలిపే అగువానీ-సుల్తాన్‌గంజ్ వంతెన కూలిపోయిన ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన చెప్పారు. “అగువానీ-సుల్తంగంజ్ నిర్మాణంలో ఉన్న వంతెన నాలుగు-ఐదు స్తంభాలు గంగా నదిలో కూలిపోవడంతో ఈContinue Reading

Odisha Train Tragedy

Tweet Pint it Share Odisha Train Tragedy : ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 288 మంది మృతి చెందారు. 1,175 మందికి పైగా గాయాలపాలయ్యారు. వారిలో ఇప్పటివరకు 793 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ఆస్పత్రుల్లో 382 మందికి చికిత్స జరుగుతోంది. అయితే, క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. చికిత్స కొనసాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాద స్థలంలోContinue Reading

Tweet Pint it Share చెరువుల్లోని మట్టిని అక్రమంగా తవ్వడంలో దిట్ట ఎండాకాలం వచ్చిందంటే లక్షల రూపాయల మట్టిని కొట్టుకుపోతున్న సదరు వ్యక్తి ? చెరువులను తవ్వుతాడు మట్టిని ఇటుకబట్టీలకు తరలిస్తాడు ప్రజాప్రతినిధులను,ప్రభుత్వ ఉద్యోగులను మచ్చిక చేసుకుని తవ్వకాలు   ప్రజా సర్కార్/ హన్మకొండ: అవును అతను అనుకుంటే ఏ చెరువు మెట్టినైనా దోచుకోగలడు… అతని కన్నుపడితే ఏ చెరువులోని మట్టినైనా ఇట్టే తవ్వగలడు ఆయన కన్నుపడితే ఎంత పెద్దContinue Reading