Road accident at Hanumakonda

Tweet Pint it Share హన్మకొండ జిల్లా ఆత్మకూరు వద్ద ఘటన హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండల కేంద్రం శివారులోని కటాక్షపూర్‌-ఆత్మకూరు మధ్య జాతీయ రహదారిపై ఓ టిప్పర్‌ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళ, చిన్నారి ఉన్నారు. తీవ్రంగా గాయపడినContinue Reading

hyderabad serial killer arrest

Tweet Pint it Share పదేళ్లుగా 10 హత్యలు ఫుట్ పాత్ పై పడుకున్నవారిపై బండరాయితో చంపి డబ్బుతో పరార్.. Hyderabad Serial Killer : రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్ పల్లిలో తీవ్ర కలకలం సృష్టించిన మూడు వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదిచారు. హత్యలు జరిగిన 12 గంటల్లోనే సీపీ పుటేజీ ఆధారంగా హంతకుడ్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ సైకో కిల్లర్‌ని మైలార్‌దేవ్ పల్లి లక్ష్మీగూడ రాజీవ్Continue Reading

Illegal sales of scanning machines

Tweet Pint it Share ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు వరంగల్: ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా లింగానిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేయూసి, దామెర పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరి నుంచి సూమారు రూ.25 లక్షల విలువగల 6 పోర్టబుల్, 12 ఫిక్సిడ్ స్కానింగ్ యంత్రాలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్Continue Reading

Inspector dayakar suspension

Tweet Pint it Share  ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్ రంగనాథ్ హన్మకొండ(ప్రజా సర్కార్): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. భూ వివాదంలో కేసు నమోదు చేయకుండా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకపోగా బాధితులను పలుమార్లు పోలీస్ స్టేషన్ స్టేషన్ కు తిప్పిస్తున్నారనే ఆరోపణలపై కేయూసీ ఇన్ స్పెక్టర్ దయాకర్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ సస్పెండ్ చేశారు. ఈమేరకుContinue Reading

Odisha Train Tragedy

Tweet Pint it Share చివరికి భార్యపై కేసు పెట్టిన భర్త భువనేశ్వర్: బాలాసోర్ రైలు ప్రమాదంలో చనిపోయివారికోసం ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఓ మహిళ.. వింత నాటకాలు ఆడింది. ఏకంగా రైలు ప్రమాదంలో తన భర్త మరణించాడంటూ ప్రభుత్వానికి నివేదించి చివరకు చిక్కుల్లో పడింది. కటక్ జిల్లాలోని మణిబండకు చెందిన గీతాంజలి దత్తా జూన్ 2న జరిగిన ప్రమాదంలో తన భర్త బిజయ్ దత్తా చనిపోయాడని, ఒకContinue Reading

Odisha Train Tragedy

Tweet Pint it Share Odisha Train Tragedy : ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 288 మంది మృతి చెందారు. 1,175 మందికి పైగా గాయాలపాలయ్యారు. వారిలో ఇప్పటివరకు 793 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ఆస్పత్రుల్లో 382 మందికి చికిత్స జరుగుతోంది. అయితే, క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. చికిత్స కొనసాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాద స్థలంలోContinue Reading

Cannabis smuggler arrested

Tweet Pint it Share మరో ఇద్దరు పరారీ వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్ వరంగల్: గంజాయి స్మగ్లింగ్ కు పాల్ప డుతున్న నిందితుడిని టాస్క్ ఫోర్స్, ఆత్మ కూరు పోలీసులు ఉమ్మడిగా అరెస్టు చేశా రు. నిందితుడి నుంచి రూ.24లక్షల విలు వైన 120కిలోల గంజాయి, కారు, సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగContinue Reading

mahaboobad district news

Tweet Pint it Share మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పేరుమండ్ల సంకీస గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కిన్నెర మధు అనే వ్యక్తి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. పసుపు బియ్యం, బొమ్మ, వెంట్రుకలు, సూదులతో కొందరు క్షుద్ర పూజలు చేసినట్లు చెబుతున్నారు. గతంలో కూడా క్షుద్రపూజలు చేయడం వల్లే తమ పెంపుడు కుక్క చనిపోయిందనిContinue Reading

warangal RTA news

Tweet Pint it Share వాహదారులెవరూ దళారులను సంప్రదించవద్దు ఆన్ లైన్ చేసుకుని నేరుగా కార్యాలయంలో సంప్రదించాలి ఉద్యోగుల పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే మా దృష్టికి తీసుకురండి వరంగల్ ఎంవీఐ కోల రవీందర్ వరంగల్ ప్రతినిధి/ప్రజాసర్కార్: వాహనదారులు ఎవరూ కూడా దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఆర్టీఏ కార్యాలయంలో ఏ పని ఉన్న దానికి సంబంధించిన ప్రభుత్వ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించి నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని వరంగల్Continue Reading

warangal RTA News

Tweet Pint it Share ఉద్యోగులు, ఎంవిఐ ల వసూళ్లకు చెక్ పెట్టేనా? “ప్రజాసర్కార్ “కథనంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉద్యోగులు, ఎంవిఐ లు ? వసూళ్ల వ్యవహారం మేడం దృష్టికి పోవడంతో కంగారు? నిజాయితీ ఆఫీసర్ (ఆర్టీఓ) కు పరీక్షలా మారిన కార్యాలయ ఉద్యోగుల వసూళ్లు? వరంగల్ ప్రతినిధి/ప్రజాసర్కార్: వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో అడ్డగోలు దోపిడీ జరుగుతోంది. “ఆర్టీఓ” కు తెలియకుండా ఉద్యోగులు, మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్లు బహిరంగంగానే ప్రైవేట్Continue Reading