పరిహారం కోసం భర్త చనిపోయాడంటూ నాటకాలు
2023-06-07
Tweet Pint it Share చివరికి భార్యపై కేసు పెట్టిన భర్త భువనేశ్వర్: బాలాసోర్ రైలు ప్రమాదంలో చనిపోయివారికోసం ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఓ మహిళ.. వింత నాటకాలు ఆడింది. ఏకంగా రైలు ప్రమాదంలో తన భర్త మరణించాడంటూ ప్రభుత్వానికి నివేదించి చివరకు చిక్కుల్లో పడింది. కటక్ జిల్లాలోని మణిబండకు చెందిన గీతాంజలి దత్తా జూన్ 2న జరిగిన ప్రమాదంలో తన భర్త బిజయ్ దత్తా చనిపోయాడని, ఒకContinue Reading