కలెక్టర్ స్పందించేనా?
Tweet Pint it Share మహబూబాబాద్ ఆర్టిఏలో అడ్డగోలుగా దోపిడీ..? తమ వసూళ్లను అడ్డుకోలేరని అధికారుల ధీమా? అటువైపు కన్నెత్తి చూడని ఏసీబీ అధికారులు.. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ? దోపిడీని అరికడతారా? మహబూబాబాద్, ప్రజాసర్కార్: మహబూబాబాద్ ఆర్టీఏలో అధికారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కార్యాలయానికి వచ్చే వాహనదారులు నుంచి చుక్కల రూపంలో ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరి దోపిడీని అరికట్టాల్సిన ఏసీబీ అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడటంలేదని తెలుస్తోంది.Continue Reading