కట్నం ఇవ్వలేదని పెళ్లి పీటలపై నుంచే పారిపోయిన వరుడు

Tweet Pint it Share Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఊహించని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని పెళ్లిపీటలపై నుంచి వరుడు పారిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, అలాగే కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే అతడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మరోContinue Reading